Skip to main content

DEO Durga Prasad: పిల్లలను నిత్యం బడికి పంపాలి

మాక్లూర్‌: తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం పాఠశాలకు పంపాలని, ఇంటి వద్ద ప్రత్యేక సమయం కేటాయించి చదువుకునే విధంగా ప్రోత్సహించాలని డీఈవో దుర్గాప్రసాద్‌ అన్నారు.
DEO Durga Prasad
పిల్లలను నిత్యం బడికి పంపాలి

 మండలంలోని అమ్రాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పేరెంట్స్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రిసోర్స్‌ పర్సన్లు చక్రపాణి, రమేష్‌, హెచ్‌ఎం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Admissions in Sainik School: బాలికల సైనిక్‌ స్కూల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Achievement Survey Exams: ఆంగ్ల మాధ్య‌మంలో స‌ర్వే ప‌రీక్ష‌లు

Published date : 30 Oct 2023 04:05PM

Photo Stories