Skip to main content

పండిట్, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణ ఉత్తర్వులు విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 1,022 పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్)గా, 2,603 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)గా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం డిసెంబర్ 17న జీఓ 91ను విడుదల చేసింది. వీటిని స్కూల్ అసిస్టెంట్ పేస్కేల్ ఇస్తూ ప్రమోషన్లపై భర్తీ చేయాలని ఆదేశించింది.
Published date : 18 Dec 2018 03:07PM

Photo Stories