Skip to main content

నవంబర్ 17 వరకే డీఎస్సీ-2018 ఫీజు గడువు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018 దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 17 అర్థరాత్రితో ముగియనుంది.
ఫీజు చెల్లించినవారు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను నవంబర్ 18 అర్థరాత్రి వరకు సమర్పించేందుకు అవకాశం ఉంది. ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తు చెల్లింపు గడువు ఇప్పటికే ఒకసారి పొడిగించినందున మరోసారి పొడిగించేందుకు అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు అన్ని విభాగాల పోస్టులకు 5,66,999 మంది ఆన్‌లైన్లో ఫీజు చెల్లించారు. వీరిలో 5,33,374 మంది దరఖాస్తులు సమర్పించారు.
Published date : 17 Nov 2018 05:13PM

Photo Stories