Skip to main content

Education Schemes: నాడు-నేడు పథకంతో మార్పులు

విద్యార్థుల ఉన్నత విద్య పొందాలని ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఐటీడీఏ పీఓ మాట్లాడుద
ITDA PO Abhishek distributing benches to schools   Abhishek, ITDA PO, praises Nadu-Nedu scheme  impact on schools

పాడేరు: నాడు–నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మారాయని ఐటీడీఏ పీవో అభిషేక్‌ అన్నారు. పలు పాఠశాలలకు మొదటి విడతలో సర్పంచ్‌లు 60 బెంచీలను సమకూర్చారు. మండల పరిషత్‌ కార్యాలయంలోని సోమవారం జరిగిన కార్యక్రమంలో పీవో.. సర్పంచ్‌లను అభినందించారు.

Scholarships: ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌నకు ఆధార్‌ తప్పనిసరి

అనంతరం ఆయన మాట్లాడుతూ పలు పాఠశాలల్లో 15వ ఆర్థిక సంఘ నిధులు నుంచి బెంచీలు సమకూర్చాలని సర్పంచ్‌లు కోరినట్టు చెప్పారు. ఆ మేరకు సర్పంచ్‌లు మొదటి విడతలోని 60 బెంబీలను అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ రత్నకుమారి, ఎంపీడీవో నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Mar 2024 04:55PM

Photo Stories