Skip to main content

Andhra Pradesh: టీచ‌ర్ల‌కు టీచ‌ర్లే పోటీలు

ఉపాధ్యాయుల‌కు కూడా పోటీలు జారు చేసి, శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి తెలిపి పోటీల గురించి స్ప‌ష్టించారు.
teachers competiton for english medium
teachers competiton for english medium

సాక్షి ఎడ్యుకేష‌న్: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధిస్తున్న ఉపాధ్యాయులకు బోధనాపరమైన పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యా య వెబ్‌సైట్‌లో ఈ నెల 27వ తేదీలోగా రిజిస్టర్‌ కావాలన్నారు.

గిరిజనుల్లో విద్యా కాంతులు

29వ తేదీ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో పాల్గొనాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అదనపు కేటగిరీ అవార్డు ప్రదానం చేస్తామని తెలిపారు.
 

Published date : 26 Aug 2023 05:16PM

Photo Stories