ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రేపు స్కూల్స్, కాలేజీలుకు సెలవు ప్రకటించనున్నారు.
రేపు స్కూల్స్, కాలేజీలుకు సెలవు.. కారణం ఇదే..!
శుక్రవారం (ఆగస్టు 25న) వరలక్ష్మీ వ్రతం సందర్బంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా చేస్తారు.