Skip to main content

PM Shri Scheme: పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 41 పాఠశాలలు ఎంపికయ్యాయి

41 schools have been selected in PMShri scheme

పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 41 పాఠశాలలు ఎంపికయ్యాయి. త్వరలో ఈ పాఠశాలలకు నిధులు విడుదలవుతాయి. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సమకూరుతాయి. విద్యాబోధనతో పాటు సదుపాయాల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రాధాన్యత ఇస్తారు.
– సుబ్బారావు, ఆర్‌జేడీ, ఇన్‌చార్జి డీఈవో

పాఠశాలలకు వరం
పీఎంశ్రీ పథకం పాఠశాలలకు వరం కానుంది. ప్రాథమిక విద్యా రంగం నుంచి సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు రానున్నాయి. ఎంపికై న పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. పాఠశాలల్లో డిజిటల్‌ పద్ధతుల్లో బోధనకు ల్యాబ్‌లు సిద్ధమవుతున్నాయి.
– చంద్రశేఖర్‌రెడ్డి, హెచ్‌ఎం జెడ్పీ బాయ్స్‌, మార్కాపురం.

Published date : 03 Aug 2023 04:53PM

Photo Stories