Skip to main content

TS EDCET-2021: నేడే ఫ‌లితాలు విడుద‌ల‌..ఎడ్యుకేష‌న్.సాక్షి.కామ్ ఫ‌లితాలు

సాక్షి,ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల‌ను సెప్టెంబ‌ర్ 24వ తేదీ సాయంత్రం 4గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు.రేపు విడుద‌ల కానున్న ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష ప‌లితాల‌ను education.sakshi.com లో చూడొచ్చు.

 

టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Published date : 24 Sep 2021 03:19PM

Photo Stories