ఈ మేరకు ఫిబ్రవరి 18న రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అలాగే నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకో వచ్చ ని సూచించింది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్లో పొందుపరిచామని పేర్కొంది. వివరాలకు వెబ్సైట్ www.knruhs.telangana.gov.inను సందర్శిం చాలని తెలిపింది.