ఉపాధి కల్పించే క్రమంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి ప్రకటించారు. అర్హత, ఆసక్తి గలవారు ప్రకటించి తేదీకి ఇంటర్య్వూ కోసం హాజరు కాగలరు. మరిన్ని వివరాల కోసం ప్రకటించిన నంబర్ను సంప్రదించండి.
Job mela conducted in ITI college
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలోని వివేకానంద ఐటీఐ కాలేజీలో ఈనెల 27న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి కె.హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగే ఈ మేళాకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన విష్ణు క్యారియర్ (టాటా) ప్రైవేట్ లిమిటెడ్, ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చర్స్ (అశోక్ లేల్యాండ్), యూనిటీ టీవీస్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు.