జేఈఈ మెయిన్ ఫలితాలు సెప్టెంబర్ 10న విడుదల అవుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు.
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల?
కాగా సెప్టెంబర్ 12 సాయంత్రం లేదా 13 ఉదయం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. హరియాణాలో జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్టు సీబీఐ తేల్చినందున.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను పక్కన పెట్టేందుకు.. ఫలితాల విడుదల జాప్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫలితాలపై ఎన్టీఏ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.