Skip to main content

వాక్‌ ఇన్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సులలో మిగిలిన సీట్ల భర్తీకి అక్టోబర్‌ 11 నుంచి వాక్‌ ఇన్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌ అక్టోబర్‌ 4న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్ష పాసై 22 ఏళ్లలోపు గల ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో పాటు నిర్ణీత ఫీజును తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు www. pjtsau.edu.in చూడగలని తెలిపారు. 

చదవండి:

PJTSAU Recruitment 2022: పీజేటీఎస్‌ఏ యూనివర్శిటీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు..

Published date : 08 Oct 2022 05:13PM

Photo Stories