Skip to main content

PGECET 2021: పీజీసెట్ కౌన్సెలింగ్ వివరాలు..

పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభమవుతుందని టీఎస్‌పీజీ సెట్‌ క న్వీనర్‌ పి.రమేశ్‌బాబు సెప్టెంబర్‌ 29న ఓ ప్రకటనలో తెలిపారు.
PGECET 2021
పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ వివరాలు..

216 కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డి(పీబీ), ఎం.ఆర్క్, ఎంప్లాన్ కోర్సుల్లో మొత్తం 10,480 సీట్లకు తొలిదశలో 7,721 సీట్లకు కౌన్సెలింగ్‌ చేపట్టబోతున్నారు. ఉన్నత విద్యామండలి ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 1వ తేదీన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని, 18న వాటి పరిశీలన ఉంటుందని తెలిపారు. 

చదవండి: 

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల నిలుపుదలకు నిరాకరణ

అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష: ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Published date : 30 Sep 2021 04:40PM

Photo Stories