Skip to main content

RGUKT: ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఐదో రోజైన నవంబర్‌ 28న 3,001 నుంచి 4,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య గోపాలరాజు తెలిపారు.
RGUKT
ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు

కృష్ణా జిల్లా నూజివీడు క్యాంపస్‌లో నిర్వహిస్తోన్న కౌన్సెలింగ్‌కు 540 మంది, ఇడుపులపాయ క్యాంపస్‌కు 286 మంది హాజరై సీట్లు పొందారని, 174 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు.

చదవండి: 

Jobs: యూజీసీ ఆదేశాలతో వర్సిటీ పోస్టుల భర్తీ

Jobs: యూజీసీ ఆదేశాలతో వర్సిటీ పోస్టుల భర్తీ

Promotions: 200 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

Published date : 29 Nov 2021 01:16PM

Photo Stories