Skip to main content

JNTUలో ‘ఓరియంటేషన్‌’

కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం నాచుపెల్లి జేఎన్టీయూలో ఆగ‌స్టు 29న‌ ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.
JNTU
JNTUలో ‘ఓరియంటేషన్‌’

ప్రథమ సంవత్సరం విద్యార్థులు, తల్లిదండ్రులకు వసతుల గురించి ప్రిన్సిపాల్‌ రమేశ్‌ వివరించారు. ఈకార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.వేణుగోపాల్‌, ఆచార్యులు శ్రీనివాస్‌, వసంత్‌కుమార్‌, ధీరజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 30 Aug 2023 04:03PM

Photo Stories