Skip to main content

EAMCET 2022: ఎంసెట్‌కు ఇప్పటిదాకా 85,849 దరఖాస్తులు

రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ విభాగాలకు సంబం ధించిన ఎంసెట్‌కు ఇప్పటిదాకా 85,849 మంది దరఖాస్తు చేసుకున్నారు.
TS EAMCET applications
ఎంసెట్‌కు ఇప్పటిదాకా 85,849 దరఖాస్తులు

వారిలో ఇంజనీరింగ్‌ విభాగానికి 54,493 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు గరిష్టంగా 6 వేల మంది ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్దన్ తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 2.40 లక్షల మంది పోటీ పడే అవకాశం ఉందన్నారు. అయితే ఎంసెట్‌ రిజిస్ట్రేషన్ కు మే 28 వరకు గడువు ఉన్నా అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకూ దరఖాస్తు చేసేందుకు నిరీక్షించడం సరికాదని అన్నారు.

చదవండి:

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు

Sakshi Education Mobile App
Published date : 23 Apr 2022 05:08PM

Photo Stories