Skip to main content

T20 World Cup: ఇంగ్లాండ్‌దే టీ20 ప్రపంచకప్‌

అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్‌జట్టు.. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది.
t20 world cup 2022 winner

ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. సామ్‌కరన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఓడిపోయి.. నిష్క్రమించింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:30PM

Photo Stories