Asian Games women's table tennis: మహిళల టేబుల్ టెన్నిస్లో భారత్కు కాంస్య పతకం
Sakshi Education
ఆసియా క్రీడల మహిళల టేబుల్ టెన్నిస్లో భారత్కు కాంస్య పతకం లభించింది
India wins bronze in table tennis women's doubles
ఆసియా క్రీడల మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో కాంస్య పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సుతీర్థ–అహిక ముఖర్జీ ద్వయం గుర్తింపు పొందింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో సుతీర్థ–అహిక జోడీ 11–7, 8–11, 11–7, 8–11, 9–11,11–5, 2–11తో సుయోంగ్ చా–సుగ్యోంగ్ పక్ (ఉత్తర కొరియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.