Skip to main content

Football: ఫిఫా ఈ–నేషన్స్‌ కప్‌లో అర్హత సాధించిన భారత్‌

Football: ఫిఫా ఈ–నేషన్స్‌ కప్‌ 2022 టోర్నీకి అర్హ‌త సాధించిన ద‌క్షిణాసియా దేశం?
India football team qualify for FIFAe Nations Series 2022
India football team qualify for FIFAe Nations Series 2022

ఫిఫా ఈ–నేషన్స్‌ కప్‌ 2022 టోర్నీకి భారత్‌ అర్హత సాధించింది. ఈ పోటీల్లో భారత్‌ తొలిసారి పాల్గొనబోతుంది. వచ్చే నెల(జులై) 27 నుంచి 30 వరకు ఈ ఈ–ఫుట్‌బాల్‌ జట్ల మధ్య పోరు డెన్మార్క్‌లోని కోపెన్‌ హేగెన్‌ లో జరుగుతుంది. ఫిఫా ఈ–నేషన్స్‌ సిరీస్‌ ప్లేఆఫ్స్‌లో కొరియా, మలేసియాలను ఓడించిన భారత్‌.. టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది.
 

GK Sports Quiz: భారతదేశంలోని ఏ రాష్ట్రం 2023 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించింది?

Published date : 23 Jun 2022 03:27PM

Photo Stories