Skip to main content

Indian Navy: భారతదేశ స్వదేశీ విమాన వాహక నౌక IAC `విక్రాంత్` సెప్టెంబరు 2న నౌకాదళంలోకి ప్రవేశించనుంది

- సెప్టెంబర్‌ 2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్‌ 
IAC Vikrant to be commissioned on September 2
IAC Vikrant to be commissioned on September 2

మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్‌ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచి్చన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌(సీఎస్‌ఎల్‌)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్‌ఎల్‌ నేవీకి అప్పగించారు.  

Also read: Common Wealth Fencing లో భవానికి స్వర్ణం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 23 Aug 2022 06:25PM

Photo Stories