Skip to main content

Nuclear Power Reactors: అణు విద్యుత్‌ రియాక్టర్లు జాతికి అంకితం

కక్రాపర్‌ అణు విద్యుత్‌ స్టేషన్‌ వద్ద ప్రధాని న‌రేంద్ర మోదీ రెండు అణు విద్యుత్‌ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు.
PM Modi to dedicate 2 Nuclear Power Reactors to Nation  Prime Minister Narendra Modi unveiling nuclear power reactors at Kakrapar Nuclear Power Station

కక్రాపర్‌ ఆటమిక్‌ పవర్‌ స్టేషన్‌లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ఇక్కడ తయారైన విద్యుత్‌ గుజరాత్‌తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలకు సరఫరా అవుతుంది.

IIITDM Kurnool: రూ.296.12 కోట్లతో ట్రిపుల్ ఐటీడీఎం క్యాంపస్‌ నిర్మాణం.. జాతికి అంకితం!!

Published date : 23 Feb 2024 02:54PM

Photo Stories