Skip to main content

Supreme Court: ‘మరణశిక్ష తగ్గింపుపై’ విస్తృత ధర్మాసనం

Constitution bench to rule on death penalty

మరణ శిక్ష విధించే కేసుల విచారణ సమయంలో శిక్ష తగ్గింపు నిర్ధారణకు స్పష్టమైన విధివిధానాల రూపకల్పన అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ రవీంద్ర భట్, జస్టిస్‌ ఎస్‌.ధులియాలతో కూడిన బెంచ్‌ విచారించింది. ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా తీసుకుంది. మరణ శిక్షను తగ్గించగల ప్రతి పరిస్థితిని విచారణ దశలోనే న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలన్నది పిల్‌లో సారాంశం. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 03 Oct 2022 05:55PM

Photo Stories