Skip to main content

IIT Madras : ఐఐటీ–మద్రాసులో జల విజ్ఞాన కేంద్రం

Center for Hydrology at IIT-Madras

ఐఐటీ మద్రాసులో సరికొత్త జల విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. శుభ్రమైన తాగు నీటి సరఫరాకు ఉద్దేశించిన సంయుక్త ఒప్పందమిది. ముఖ్యంగా పట్టణాల్లో నీటి సరఫరాకు సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి ఈ కేంద్రం కృషి చేస్తుంది.

Global South Summit: ‘గ్లోబల్‌ సౌత్‌ శిఖరాగ్ర సదస్సు’.. సోషల్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌’కు 25 మిలియన్‌ డాలర్లు!

జల విజ్ఞానంలో నూతన పరిశోధనలు, నవీకరణలు సాధిస్తుంది. ఇందుకు, ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పట్టణ ప్రాంతాల్లో 24 గంటల నీటి సరఫరా అనే అంశంపై ఐఐటీ-మద్రాసులో స్వల్పకాలిక కోర్సు నిర్వహించారు. అనంత‌రం, త్రైపాక్షిక ఒప్పందంపై ప‌లువురు అధికారులు సంత‌కాలు చేశారు.

Published date : 21 Aug 2024 10:31AM

Photo Stories