Skip to main content

South Korea Scientists : బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని సృష్టించిన ద‌క్షిణ కొరియా శాస్త్రవేత్త‌లు..

South Korea scientists invents Fortified food

ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్‌ చేసి సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా సైంటిస్టులు సృష్టించారు. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు కలిగివుండే ‘మీటీ రైస్‌’(హైబ్రిడ్‌ రకం)ను తయారుచేశారు. ‘మీటీ రైస్‌’ పర్యావరణ హితమైందని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ హాంగ్‌ జిన్‌–కీ తెలిపారు.

Gold and Silver Import : యూఏఈ నుంచి భారీగా పసిడి, వెండి దిగుమతి

Published date : 26 Jun 2024 09:08AM

Photo Stories