Skip to main content

Indian Students: కిర్గిజ్‌స్థాన్‌లో దాడులు.. భారతీయ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరిక

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో విదేశీ విద్యార్థులపై హింసాత్మక ఘటనలు(మూక దాడులు) జరుగుతున్నాయి.
Indian Students In Kyrgyzstan Asked To Stay Indoors Amid Mob Attacks

ఈ నేపథ్యంలో కేంద్ర‌ ప్రభుత్వం అక్కడుంటున్న భార‌తీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని.. ఇంటి లోపలే ఉండమ‌ని సలహా ఇచ్చింది. 

Student Visa Rules: ఇక్క‌డ చదువుకోవాలనుకునే విద్యార్థుల వీసాకు కొత్త రూల్ ఇదే..

ఈ దాడిలో పలువురు పాకిస్థాన్ విద్యార్థులు గాయపడ్డారు. వారు ఉండే ద‌గ్గ‌రే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఇక్క‌డ ఉన్న‌ పోస్టును పెట్టింది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విద్యార్థులు రాయబార కార్యాలయానికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.

 

 

Published date : 18 May 2024 01:31PM

Photo Stories