Skip to main content

Shantanu Narayen Receives Osmania Doctorate: ఉస్మానియా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న శంతను నారాయణ్‌

అమెరికాకు చెందిన అడోబ్‌ కంపెనీ సీఈవో పద్మశ్రీ శంతను నారాయణ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
Shantanu Narayen Receives Osmania Doctorate
Shantanu Narayen Receives Osmania Doctorate

మంగళవారం క్యాంపస్‌లోని ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన  83వ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శంతను నారాయణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

National Medals for Telugu States Police: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కేంద్ర పతకాలు

పద్మశ్రీ శంతను నారాయణ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వీసీ ప్రొ.రవీందర్‌ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్లు అందుకున్న 49 మందిలో పద్మశ్రీ శంతను నారాయణ్‌ మూడో ఓయూ పూర్వవిద్యార్థి అవడం విశేషం. అనంతరం గవర్నర్‌ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందచేశారు. 

Global Leadership Award 2023: గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2023 అందుకున్న నీతాఅంబానీ

Published date : 01 Nov 2023 03:23PM

Photo Stories