Skip to main content

Sri Krishna Sri Vatsava: ఐఏఎస్‌ కావడమే లక్ష్యం

goal is to become an IAS

రాజంపేట : నందలూరు మండలం గొల్లపల్లెకు చెందిన గొబ్బిళ్ల శ్రీకృష్ణ శ్రీ వాత్సవను జిల్లా స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా నియమించారు. ఈయన సోదరి విద్యాధరి నెల్లూరులో ట్రైనీ కలెక్టరుగా పని చేస్తున్నారు. తండ్రి గొబ్బిళ్ల సుబ్బరామయ్య, గొబ్బిళ్ల సుజాత ఏకై క కుమారుడు కృష్ణశ్రీ. ఈయన తల్లితో కలిసి ప్రస్తుతం చైన్నెలో ఉంటున్నారు. అనంతపురం జేఎన్‌టీయులో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించారు. గొబ్బిళ్ల కృష్ణశ్రీ వాత్సవ మాట్లాడుతూ ఐఏఎస్‌ కావడం తన లక్ష్యమన్నారు.

చదవండి: APPSC Group 1 Rankers 2023: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1లో మెరిసిన జిల్లావాసులు

Published date : 18 Aug 2023 03:44PM

Photo Stories