Skip to main content

Madhiri Eallanna: జాతీయ పుస్తక నిలయంలో ఉపాధ్యాయుడికి సభ్యత్వం

కుంటాల: మండలంలోని పెంచికల్‌పాడ్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాదరి ఎల్లన్న 2023 విద్యా సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు నామినేట్‌ అయ్యారు.
Academic Excellence: Madari Ellanna Nominated for National Award, Penchikalpad Primary School Principal Nominated for Best Teacher Award,Madari Ellanna - Nominee for National Best Teacher Award 2023
జాతీయ పుస్తక నిలయంలో ఉపాధ్యాయుడికి సభ్యత్వం

 భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ పుస్తక నిలయంలో ఎల్లన్నకు సభ్యత్వం కల్పించారు. ఏటా రూ.10,900 విలువ గల పుస్తకాలను ఈ మెయిల్‌ ద్వారా పాఠశాలకు పంపుతారు. న్యూఢిల్లీ జాతీయ పుస్తక నిలయం డైరెక్టర్‌ యువరాజ్‌ మాలిక్‌ పాఠశాలలో పిల్లలకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అక్టోబ‌ర్ 26న‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లన్నను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, భీమేష్‌, ప్రియాంక, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Election Commission: సారూ... జర జాగ్రత్త!

నాగజ్యోతికి విద్యాశాఖ కమిషనర్‌ అభినందన

Published date : 27 Oct 2023 02:24PM

Photo Stories