Skip to main content

Results: డీఈఎల్‌ఈడీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

కర్నూలు సిటీ: ఈ ఏడాది ఆగస్టు 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన డీఈఎల్‌ఈడీ(డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) థర్డ్‌ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయినట్లు డీఈఓ డా.వి రంగారెడ్డి అక్టోబ‌ర్ 28న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Results
డీఈఎల్‌ఈడీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

 ఈ పరీక్షలకు మొత్తం 1,607 మంది విద్యార్థులు హాజరుకాగా 1,521 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఫలితాలు www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్లో చూసుకోవచ్చునని సూచించారు.

చదవండి:

Admissions in Sainik School: బాలికల సైనిక్‌ స్కూల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

SCERT: విద్యా ప్రమాణాల పరిశీలనే లక్ష్యంగా..

Published date : 30 Oct 2023 04:03PM

Photo Stories