Skip to main content

టీచర్ల బదిలీలకు అనుమతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మునిసిపల్ టీచర్ల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్), బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
టీచర్ల బదిలీలకు అనుమతి
టీచర్ల బదిలీలకు అనుమతి

విద్యా శాఖ నిబంధనలను అనుసరించి హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ చేపట్టాలని పురపాలక పరిపాలన సంచాలకుడు ఎం.ఎం.నాయక్ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారిని, శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలకు గురైన వారిని బదిలీల నుంచి మినహాయించాలని ఆదేశించారు.

Published date : 12 Oct 2021 01:06PM

Photo Stories