కేంద్రీయ విద్యాలయ నందు జన్ భగీదారీ కార్యక్రమం నిర్వహణ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుత్తి కేంద్రీయ విద్యాలయ నందు జన్ భగీదారీ కార్యక్రమాలను జూన్ 1నుంచి జూన్ 15 వరకు 15 రోజులు పాటు నిర్వహించనున్నారు.
కేంద్రీయ విద్యాలయ నందు జన్ భగీదారీ కార్యక్రమం నిర్వహణ
నూతన జాతీయ విద్యావిధానం ,G20 సదస్సు, పర్యవర్యణ దినోత్సవం మొదలగు అంశాలపై అవగాహన కోసం online lo ఇంఛార్జి ప్రిన్సిపల్ శ్రీనివాసన్ గారు విద్యార్ధులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
విద్యార్థులు వ్యాస రచన ,పద్య పఠనం , రంగోలి, డ్రాయింగ్, పెయింటింగ్, నృత్య ప్రదర్శన వంటి పలు పోటీలలో పాల్గొని ఈ కార్యక్రమాని విజయవంతం చేస్తున్నారు.