Skip to main content

PhD: కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..

పీహెచ్‌డీ పార్ట్‌టైం, ఫుల్‌టైం కోర్సులు, ఎంఎస్‌ (బై రీసెర్చ్‌) కోర్సుల్లో చేరడానికి ఏపీ నిట్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
PhD
కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

డిసెంబర్‌ 2021 సెషన్ కు సంబంధించి అర్హులైన వారిని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులకు డిసెంబర్‌ 4 వరకు గడువు ఉన్నట్లు నిట్‌ అధికారులు నవంబర్‌ 23న తెలిపారు. పార్ట్‌టైం కోర్సులో 148 సీట్లు, ఫుల్‌టైం కోర్సులో 144 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారిని రాతపరీక్ష, ఇంటర్వూ్య పద్ధతుల్లో ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు https://www.nitandhra.ac.in లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

చదవండి: 

​​​​​​​Jagananna Vidya Deevena: కార్యక్రమం అమలుకు ఆమోదం

BIT Noida: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నోయిడాలో బ్యాచిలర్‌ కోర్సుల్లో ప్రవేశాలు

EMRS: గుణాత్మక విద్య అందించేందుకే.. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

Published date : 24 Nov 2021 01:26PM

Photo Stories