Skip to main content

Jagananna Vidya Deevena: కార్యక్రమం అమలుకు ఆమోదం

నవంబర్‌ 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
YS Jagan Mohan Reddy
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్‌ 19న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది.

>> AP Cabinet: మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు

చదవండి: 

Education: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలి: ముఖ్యమంత్రి

పిల్లలను చదువుల బాట పట్టించడమే పథకం లక్ష్యం

Published date : 20 Nov 2021 11:53AM

Photo Stories