Skip to main content

Ayush Gupta: గుండెపోటుతో ఐఐఎం విద్యార్థి మృతి

Ayush Gupta
గుండెపోటుతో ఐఐఎం విద్యార్థి మృతి

బనశంకరి: బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) విద్యార్థి ఆయుష్‌గుప్తా (27) జూలై 23 గుండెపోటుతో మృతి చెందారు. ఇతను బెంగళూరులో మేనేజ్‌మెంట్‌ కోర్సులో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆయుష్‌ గుప్త మృతిపై గురించి ట్వీట్‌ చేసి ఐఐఎం యాజమాన్యం జూలై 24న‌ తరగతులను రద్దు చేసింది.

Published date : 26 Jul 2023 01:47PM

Photo Stories