Skip to main content

Open School Admissions: ‘ఓపెన్‌’ ప్రవేశాల గడువు పెంపు

ఆదిలాబాద్‌టౌన్‌: ఓపెన్‌స్కూల్‌ ప్రవేశాల గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు డీఈవో ప్రణీత, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ అశోక్‌ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వా రా ఫీజు చెల్లించి అడ్మిషన్‌ పొందాలని పే ర్కొన్నారు. వివరాల కోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని అధ్యయన కేంద్రాల్లో కోఆర్డినేటర్లను సంప్రదించాలని సూచించారు.
Extension of deadline for Open admissions

కొనసాగుతున్న ’ఓపెన్‌’ పరీక్షలు

ఆదిలాబాద్‌ టౌన్‌: ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అక్టోబర్ 4న‌ నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 98 మందికి గాను 90 మంది హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలకు 36 మందికి గాను 29 మంది హాజరైనట్లు డీఈవో ప్రణీత తెలిపారు.

చదవండి: Navodaya Admissions: నవోదయలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 05 Oct 2024 01:13PM

Photo Stories