Skip to main content

Agriculture Courses: వ్యవసాయ కోర్సుల దరఖాస్తుకు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వ విద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని ఈనెల 29 వరకు పొడిగించారు.
Extension of application deadline for agriculture courses

ఈ మేరకు జయ శంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్‌ డాక్టర్‌ పి.రఘురామిరెడ్డి తెలిపారు.  తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్య ర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.pjtsau.edu.inను సందర్శించాలని సూచించారు. 

చదవండి:

TSPSC Group 2 Best Preparation Plan : గ్రూప్‌-1కి ప్రిపేర్ అయితే.. గ్రూప్‌-2 ఉద్యోగం కొట్ట‌వ‌చ్చు ఇలా..?

India's Key Agreements : వియత్నాంతో భారత్‌ కీలక ఒప్పందాలు.. మొత్తం 9 రంగాల్లో!

Published date : 22 Aug 2024 11:50AM

Photo Stories