Skip to main content

UG NEET 2022: రెండు కాలేజీల్లో అదనంగా 37 సీట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి మరో 37 MBBS సీట్లను కేంద్రం మంజూరు చేసింది.
UG NEET 2022
రెండు కాలేజీల్లో అదనంగా 37 సీట్లు

మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు 15 సీట్లు, రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలకు 22 సీట్లు చొప్పున అదనంగా కేటాయించారు. ప్రస్తుతం యూజీనీట్‌–2022 మొదటి విడత కౌన్సెలింగ్‌ ముగిసింది.

చదవండి: Medical: భారీగా పెరిగిన పీజీ సీట్లు

త్వరలో రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. తాజాగా రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన ఎంబీబీఎస్‌ సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నారు.

చదవండి: MBBS: హిందీలో పాఠ్యపుస్తకాలు

Published date : 05 Nov 2022 03:51PM

Photo Stories