Skip to main content

Osmania University: పీజీలో ప్రవేశానికి ఇన్ని వేల మంది రిజిస్ట్రేషన్‌

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 61 వేల మంది అర్హత సాధించగా 32 వేల మంది విద్యా ర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కన్వీనర్‌ పాండు రంగా రెడ్డి తెలిపారు.
32 thousand people registered for admission in PG

ఆగ‌స్టు 27 నుంచి 30 వరకు ఇష్టం వచ్చి న యూనివర్సిటీలోని కాలేజీలకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వాల న్నారు. వచ్చేనెల 4న పీజీ కోర్సుల్లో సీటు సాధించిన అభ్యర్థుల తొలి జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. 50 వేల పీజీ సీట్లకు 32 వేల మంది మాత్రమే రిజిస్ట్రే షన్‌ చేసుకున్నట్లు పాండురంగారెడ్డి వెల్లడించారు. 

చదవండి: Scholarships: చదువుకుంటే ఉపకారం.. చివ‌రి తేదీ ఇదే..

Published date : 24 Aug 2024 11:58AM

Photo Stories