Skip to main content

పోటీ పరీక్షలు తెలుగు మాధ్యమంలోనూ నిర్వహించాలి

ఆంగ్లం, హిందీతోపాటు తెలుగు మాధ్యమంలో నూ పోటీపరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి లేఖరాశారు.
YS Avinash Reddy
పోటీ పరీక్షలు తెలుగు మాధ్యమంలోనూ నిర్వహించాలి

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పలు విద్యార్థి సంఘాలు ఎంపీ దృష్టికి తీసుకురావడంతో ఆయన ఈ లేఖ రాశారు. ఎక్కువ మంది విద్యార్థులు ఆంగ్లం, హిందీ మాధ్యమంలో ఉన్న ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ విద్యార్థులు తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారే ఎక్కువమంది ఉన్నారని, అందువల్ల పోటీ పరీక్షలను తెలుగు మాధ్యమంలోనూ నిర్వహించాలని కోరారు. 

చదవండి: 

 ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 31 Oct 2022 01:06PM

Photo Stories