Skip to main content

Andhra Pradesh: టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

దేవరాపల్లి: పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని యలమంచిలి డివిజన్‌ డిప్యూటీ డీఈవో అప్పారావు ఉపాధ్యాయులకు సూచించారు.
Special focus on Tenth students

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఉషోదయ హైస్కూల్‌ను జ‌నవ‌రి 3న‌ ఆయన ఆకస్మికంగా సందర్శించి, పాఠశాలల్లో రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, బోధనపై ఆరా తీశారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎంఈవోలు బి.పడాల్‌దాస్‌, వి.ఉషారాణి, ఉషోదయ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ రాధ, ఉపాధ్యాయుడు వెంకటరమణ పాల్గొన్నారు.

Published date : 05 Jan 2024 10:51AM

Photo Stories