Skip to main content

Navodaya Vidyalaya Samiti: నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: జవహర్‌ నవోదయ విద్యా సంస్థల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Navodaya Vidyalaya Samiti
నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1.5–2012 నుంచి 30–07–2014 మధ్య జన్మించి, ఆయా జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. జవహర్‌ నవోదయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో 15, తెలంగాణలో 9 పాఠశాలలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఆరో తరగతిలోకి విద్యార్థులను ఎంపిక చేస్తారు. విద్యార్థులు ఆగస్టు 10వ తేదీ లోగా  https://cbseitms.rcil.gov.in/nvsలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.  

చదవండి:

School Education: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్స్‌... నాణ్యమైన విద్యకు కేరాఫ్‌గా జేఎన్‌వీలు

Navodaya Exam: ఒక్కసారి ఎంటర్‌ అయితే చాలు... ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీ

Published date : 22 Jun 2023 05:20PM

Photo Stories