Semester Exams: డిగ్రీ రెండు, ఆరు సెమిస్ట‌ర్ల ప‌రీక్ష‌లు ప్రారంభం..

సోమవారం డిగ్రీ విద్యార్థుల‌కు రెండు, ఆరు సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, ప‌రీక్ష‌ల స‌మయంలో ఏడుగురు విద్యార్థుల‌ను డీబార్ చేశారు. పూర్తి వివ‌రాలు..

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ రెండు, ఆరు సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కేయూ రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎస్‌.నర్సింహాచారి, డాక్టర్‌ తిరుమలాదేవి ఉన్నారు.

DRDO Apprentice Recruitment: డీఆర్‌డీవోలో ITI అప్రెంటిస్‌షిప్‌ అవకాశాలు, అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..

ఏడుగురు డీబార్‌

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఫార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ చేస్తూ ఏడుగురు విద్యార్థులు పట్టుబడడంతో వారిని డీబార్‌ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌.నర్సింహాచారి తెలిపారు.

Tenth Students Score in Board: టెన్త్ ఫ‌లితాల్లో మైనార్టీ వెల్ఫేర్‌ బాలికల పాఠశాల విద్యార్థుల స‌త్తా..

#Tags