Every Month Rs.10000 Stipend for Students : గ్రాడ్యుయేట్లకు ప్రతి నెలా రూ.10వేలు.. ఇంట‌ర్ విద్యార్థులకు రూ.6000 ప్రకటించిన ప్రభుత్వం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రభుత్వం గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు ప్ర‌త్యేకంగా కొత్త పథకాన్ని ప్రకటించింది.

ఈ ఫ‌థ‌కం ద్వారా 12వ తరగతి పాసైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.6000, డిప్లొమా చేసిన వారికి రూ.8వేలు, గ్రాడ్యుయేట్స్‌కు రూ.10వేల భత్యం ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు ఉపాధిని మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణలో భాగంగా ఏడాది పాటు ఈ భత్యం చెల్లించనున్నారు.

#Tags