Good News For Schools Students : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.. వీరికి మాత్ర‌మే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర‌ప్ర‌భుత్వం స్కూల్స్ విద్యార్థుల‌కు త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ది.

ఇక‌పై రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై ఇప్ప‌టికే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

➤ July 4th Schools and Colleges Holiday 2024 : రేపు స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. కార‌ణం ఇదే..!

 Heavy School Bags: తప్పని పుస్తకాల భారం... చిన్నారులకు ఆరోగ్య సమస్యలు!!

#Tags