AI and Data Science: భవిష్యత్తులో ఏఐ-డేటా సైన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు..!

ఏపీ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ సదస్సులో వర్సిటీ వీసీ ముఖ్య అతిథిడా విచ్చేసారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

సాక్షి ఎడ్యుకేషన్‌: కృత్రిమ మేథ– డేటా సైన్స్‌ అంశంపై సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎస్‌ఏ కోరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సైబర్‌ సవాళ్లపై చర్చించారు.

DSC 2024 Notification: విడదలైన డీఎస్‌సీ నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు..!

భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్సెస్‌ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. ప్రొఫెసర్‌ జి.రామిరెడ్డి అధ్యక్షతన ఈ సదస్సులో పలు అంశాలపై విద్యార్థులకు సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ లా ట్రైనర్‌, మంగళూరుకు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.అనంతప్రభు అవగాహన కల్పించారు.

#Tags