Skip to main content

Breaking News : టీఎస్‌ ఐసెట్‌-2021 ఫలితాలు విడుద‌ల‌..ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్‌లో ప‌లితాలు

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఐసె ట్‌–2021 ఫలితాలను సెప్టెంబ‌ర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు.

ఈ ఏడాది ఆగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్‌లలో ఈ పరీక్ష నిర్వహించి సంగ‌తి తెల్సిందే. తెలంగాణ, ఏపీ నుంచి  56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజ‌ర‌య్యారు.

 

టీఎస్‌ ఐసెట్‌-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి
 

Published date : 21 Apr 2023 03:17PM

Photo Stories