Breaking News : టీఎస్ ఐసెట్-2021 ఫలితాలు విడుదల..ఎడ్యుకేషన్.సాక్షి.కామ్లో పలితాలు
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసె ట్–2021 ఫలితాలను సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు.
![](/sites/default/files/images/2023/04/28/1495632185-students-2-1682669042.jpg)
ఈ ఏడాది ఆగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించి సంగతి తెల్సిందే. తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
Published date : 21 Apr 2023 03:17PM