Skip to main content

పీజీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

Two students are debarred in PG exams

మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎస్‌డీఎల్‌సీఈ పీజీ పరీక్షల్లో బుధవారం ఇద్దరు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. సదరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని కాకతీయ యూనివర్శిటీ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ మల్లారెడ్డి తెలిపారు.

Published date : 13 Apr 2023 07:47PM

Photo Stories