Skip to main content

Half-Day Schools in Telangana: 16 నుంచి ఒంటిపూట బడులు!

School Students

Half-Day Schools in Telangana: మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ మేరకు అధికారులకు మౌఖికంగా తెలిపినట్లు సమాచారం. అయితే అధికార వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలలు పనిచేయాల్సి ఉంది. మే 17 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. దీన్ని బట్టి ఒంటిపూట బడులు ఎప్పటి వరకు చేపడతారనే దానిపై మార్చి 14న స్పష్టత రావొచ్చు.

​​​​​​​Good News : 'సీబీఎస్‌ఈ' స్కూల్‌ అడ్మిషన్లపై కీలక ప్రకటన

CBSE, CISE Exams: హైబ్రిడ్ మోడ్‌ కుదరదు: సుప్రీం

Exams: ఒత్తిడి తగ్గేదెలా..? ముందుకు సాగేదెలా..?

CBSE: వీరికి ఫీజు లేదు..ఎందుకంటే..!

JEE Main 2022: పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. ఇలా ప్రిపేర్ అయితే విజయం మీదే..

Ukraine : మన వారు ఉక్రెయిన్‌ బాట పట్టడానికి కారణం ఇదే..!

Published date : 13 Mar 2022 11:30AM

Photo Stories