Skip to main content

OSSC Exams: ప్రశాంతంగా సాగిన ఓఎస్‌ఎస్‌సీ పరీక్ష

ఒఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే, పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూసేందుకు అధికారులు తనిఖీలు జరిపారు..
Center inspection for OSSC Exam for tenth class students

ఏలూరు: జిల్లాలో పదో తరగతి కాంపోజిట్‌ సంస్కృతం, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 4,102 మంది రెగ్యులర్‌ విద్యార్థులకు 3,948 మంది, ఫెయిలైన విద్యార్థులు 39 మందికి 13 మంది హాజరయ్యారు.

Exam Papers Evaluation: జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఏర్పాట్లు

డీఈఓ రెండు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ఒక కేంద్రంలో తనిఖీలు చేశారు. ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు.

Gurukuls admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 29 Mar 2024 02:57PM

Photo Stories