Students Education: బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినుల శిక్షణ పూర్తి..
Sakshi Education
10 మంది విద్యార్థులు గత రెండు నెలలుగా పొందుతున్న శిక్షణ పూర్తి అయ్యిందని ప్రకటించారు..
![Hands-on experience with farmers during B.Sc. training Students of Bsc Agriculture completes their course Fieldwork in agriculture and community development](/sites/default/files/images/2024/01/13/agriculture-students-1705116588.jpg)
రేవల్లి మండలంలోని చెన్నారంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినుల శిక్షణ గురువారంతో ముగిసింది. రెండు నెలలుగా 10 మంది విద్యార్థినులు చెన్నారంలో రైతులు, ప్రజలతో మమేకమై గ్రామీణ స్థితిగతులపై అధ్యయనం చేశారు.
Swachh Survekshan Awards Top-10 States List- దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన, చెత్త నగరాలు ఇవే
ఈ సందర్భంగా వ్యవసాయంలో అధునాతన పద్ధతులపై గ్రామ రైతులకు అవగాహన కల్పించినట్లు ప్రొఫెసర్ అనిత, సర్పంచ్ రమేష్ తెలిపారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త భవాని తదితరులు పాల్గొన్నారు.
Published date : 13 Jan 2024 08:59AM